స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్

స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మే 07 : సోమవారం రోజున సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం ను జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ రాంనాథ్ కెకన్  ఎన్నికల నిర్వహణలో భాగంగా పరిశీలించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల స్ట్రాంగ్ రూం ను,డిస్ట్రిబ్యూషన్ సెంటర్,రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూం నిర్వహణ, మౌలిక సదుపాయాలను  పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటిస్తూ ఎన్నికల నియమావళి ననుసరించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీ గా జరగాలని సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.డేవిడ్,ఆర్డీవో అలివేలు, ఏ ఎస్పీ చెన్నయ్య,డిప్యూటీ సిఇఓ నర్మద,డిపిఓ హరిప్రసాద్,డి హెచ్ ఎస్ ఓ మరియన్న,గ్రౌండ్ వాటర్ డి డి సురేష్ ,మహబూబాబాద్ తహశీల్దార్ భగవాన్ రెడ్డి , సంబంధిత నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Tags:
Views: 12

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి