వర్గం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు  స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన- పల్నాడు జిల్లా ఎస్పీ  బిందు మాధవ్.జి I.P.S. మాచర్ల మండలం లోని సమస్యాత్మక గ్రామాలైన  గన్నవరం,మతుకుమల్లి, కంభంపాడు,రాయవరం,...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 

నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు    ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో నీటి కోసం పేదలు కటకటలాడుతున్నారు.బిందెడు నీళ్ల కోసం  మున్సిపాలిటీ అధికారులు పంపించే అరాకొర నీళ్ల ట్యాంకులు  సరిపోక శనివారం ఉదయం పట్టణంలోని 31వ వార్డు పోలీస్ క్వార్టర్స్ లైన్ లో  నీటి కోసం
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

సొంత గూటికి చేరిన గామాలపాడు ఒకటో వార్డ్ మెంబర్

సొంత గూటికి చేరిన గామాలపాడు ఒకటో వార్డ్ మెంబర్ ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 24 : సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులు.జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, సర్పంచ్ కిచ్చంశెట్టి లక్ష్మి నారాయణ.30 కుటుంబాలను కలిసి యరపతినేని గెలుపుకు తోడ్పాటునందించాలని అభ్యర్థించిన జనసేన నాయకులు.ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్...

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో బిగ్ ట్విస్ట్... ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి ఏప్రిల్ 21:సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడిని వదిలేసిన పోలీసులు..అసలు కారణం ఇదే! సీఎం జగన్‎పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి

 అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో  నీ స్వామి వివే కానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాచర్ల జెడ్పి గర్ల్స్ హై స్కూల్ పక్క గల్లీలో గల ఒక అనాధ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక

టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలం ,లచ్చంబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి , జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు, నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక

వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 20 :  పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండలం.గుండ్లపాడు గ్రామానికి  చెందిన 25 కుటుంబాల వారు.  న్యాయమైన పరిపాలన జరగాలి అని అంటే టిడిపి పార్టీ గెలవాలి అని  వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.  వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించిన...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 20:  పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నాయకులు కార్యకర్తలు,రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు  నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం

పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 18 :   పల్నాడు జిల్లా,మాచర్ల పట్నం,శ్రీశైలం రోడ్డు గౌడ కాలనీ సమీపంలో , ఆంజనేయస్వామి దేవాలయం. ప్రక్కన ఉన్న. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్, భవన పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం. విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరిక

టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరిక ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 16 :  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామచంద్రపురం తండా గ్రామానికి చెందిన  పది కుటుంబాలు వైసిపి పార్టీ , విధివిధానాలు, అభివృద్ధి,సంక్షేమ పథకాలు, పరిపాలన నచ్చటంతో, టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరారు, మాచర్ల లో ని వైసీపీ కార్యాలయం నందు...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

విజయపురి సౌత్ లో జాయింట్ కలెక్టర్ తనిఖీలు

విజయపురి సౌత్ లో జాయింట్ కలెక్టర్ తనిఖీలు ఐ ఎన్ బి టైమ్స్ ప్రతినిధి విజయపురి సౌత్ ఏప్రిల్ 16 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో జరగబోయే  సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చే సరిహద్దు అయిన విజయపురి  సౌత్, ఇంటిగ్రేటెడ్ బోర్డు చెక్ పోస్ట్ వద్ద  ప్రతి వాహనాన్ని వీడియో నిఘాల లో  తనిఖీలు చేపట్టిరు ,...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

వైసీపీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి బ్రదర్స్

వైసీపీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి బ్రదర్స్ *ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు  ప్రతినిధి ఏప్రిల్ 16: ఏలూరులోని నారాయణపురం స్టే పాయింట్‌ వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి బస్సుయాత్రలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా గురజాల...
Read More...