వైసీపీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి బ్రదర్స్

వైసీపీ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి బ్రదర్స్

*ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు  ప్రతినిధి ఏప్రిల్ 16: ఏలూరులోని నారాయణపురం స్టే పాయింట్‌ వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి బస్సుయాత్రలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్‌ అశోక్‌ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు.
తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్‌.పేరయ్య, టీడీపీ సీనియర్‌ నేత గుంటుపల్లి రామారావు
కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి  అనిల్ కుమార్‌యాదవ్‌, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Tags:
Views: 18

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..