పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 18 : పల్నాడు జిల్లా,మాచర్ల పట్నం,శ్రీశైలం రోడ్డు గౌడ కాలనీ సమీపంలో , ఆంజనేయస్వామి దేవాలయం. ప్రక్కన ఉన్న. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్, భవన పిట్ట గోడ కూలి బాలికలకు తప్పిన పెను ప్రమాదం. విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన. విద్యార్థినిలు గదుల్లోనే ఉన్నారు. కావున ప్రమాదం లేకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Tags:
Views: 8
About The Author
Related Posts
Post Comment
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List