వర్గం
దేశం
దేశం 

కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం

కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం ఐ ఎన్ బి టైమ్స్ ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ 15 : కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌ సికార్‌ జిల్లా ఫతేపూర్‌ షెకావతి లోని ఓ వంతెనపై ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. సమా...
Read More...
దేశం  రాజకీయం 

బీజేపీలోకి తెలుగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు ఎంట్రీ, మోదీకి జైకొట్టిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ !

బీజేపీలోకి తెలుగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు ఎంట్రీ, మోదీకి జైకొట్టిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ !  బహుబాషనటి, తెలుంగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు, మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అలియాస్ సుమలత బీజేపీలో చేరారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఐదేళ్లుగా స్వతంత్ర పార్టీ ఎంపీగా పని చేసిన సుమలత ఈసారి ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్టుతో మరోసారి ఎంపీగా పోటీ చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసినా చివరికి ఆమె...
Read More...
దేశం  రాజకీయం 

తొలిసారి: గాజాలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్

తొలిసారి: గాజాలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN security council) కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కాగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇలా డిమాండ్ చేయడం తొలిసారి కావడం గమనార్హం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా...
Read More...
దేశం  రాజకీయం 

డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !

డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !  బీజేపీ, జేడీఎస్‌ల పొత్తు ఫలితంగా జేడీఎస్ దక్కించుకున్న మండ్య లోక్ సభ నియోజకవర్గం నుండి చివరి వరకు బీజేపీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ మార్చి 30వ తేదీన బెంగళూరులోని ఆమె నివాసంలో మళ్లీ అభిమానలతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మార్చి 30వ తేదీన సుమలత...
Read More...
దేశం  రాజకీయం 

సార్వత్రిక ఎన్నికలవేళ కేరళ సీఎంకు షాక్: కుమార్తె వీణా విజయన్ పై ఈడీ కేసు!!

సార్వత్రిక ఎన్నికలవేళ కేరళ సీఎంకు షాక్: కుమార్తె వీణా విజయన్ పై ఈడీ కేసు!!  సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక మనీ లాండరింగ్ కేసులలో ఈడి అధికారుల దూకుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించిన ఈడి అధికారులు, ఇక తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె...
Read More...
దేశం  రాజకీయం 

సీఎం హోదాలో కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి ఇప్పుడు ఎలా గెలుస్తారో చూస్తాం, సీఎం చాలెంజ్ ! com/news/india/karnataka-cm-siddaramaiah-predicted-that-hd-kumaraswamy-will-lose-in-mandya-380657.html

సీఎం హోదాలో కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి ఇప్పుడు ఎలా గెలుస్తారో చూస్తాం, సీఎం చాలెంజ్ ! com/news/india/karnataka-cm-siddaramaiah-predicted-that-hd-kumaraswamy-will-lose-in-mandya-380657.html లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్‌కు కర్ణాటకలోని మండ్య, హాసన్, కోలార్ నియోజకవర్గాలను బీజేపీ హైకమాండ్ ఇచ్చింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరులో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు...
Read More...
దేశం 

తొలిసారిగా రైల్వే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

తొలిసారిగా రైల్వే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఐ ఎన్ బి టైమ్స్ అమరావతి:మార్చి 26:దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఇందులో పదిహేను లక్షల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వీరుకాక మరో 8లక్షల మందికి పైగా తాత్కాలిక కార్మికులు న్నారు.రైల్వేను అత్యవసర వ్యవ స్థగా పరిగణిస్తారు. దీర్ఘకా లంగా రైల్వే ఉద్యోగులు తమకూ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం...
Read More...
దేశం 

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ ఐ ఎన్ బి టైమ్స్ ఢిల్లీ మార్చి 26:అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది..లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు...
Read More...
దేశం  రాజకీయం 

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు గంధపు చెక్కలు, ఏనుగు దంతాల,స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఎవరూ మర్చిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై పలు సినిమాలు కూడా వచ్చాయి.తాజాగా ఆయన కూతురు విద్యారాణి వీరప్పన్ ఎన్నికల బరిలోకి దిగారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఆమె కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి...
Read More...
దేశం  రాజకీయం 

కేజ్రీవాల్ ఇంట్లో 150పేజీల కీలక డాక్యుమెంట్లు: ఈడీ అధికారులు షాక్; ట్విస్ట్ ఏంటంటే!!

కేజ్రీవాల్ ఇంట్లో 150పేజీల కీలక డాక్యుమెంట్లు: ఈడీ అధికారులు షాక్; ట్విస్ట్ ఏంటంటే!!  సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనను ఈ...
Read More...
దేశం  రాజకీయం 

26 ఏళ్లకే ఎంపీ టిక్కెట్, 30 ఏళ్ల యువతులు ఎంతమంది ?, లక్కీ మృణాల్, యువరాజు స్కెచ్ తో !

26 ఏళ్లకే ఎంపీ టిక్కెట్, 30 ఏళ్ల యువతులు ఎంతమంది ?, లక్కీ మృణాల్, యువరాజు స్కెచ్ తో ! కర్ణాటకలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. గురువారం కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కావడంతో అప్పుడు అసమ్మతి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోక్ సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. 17 మంది అభ్యర్థుల జాబితాలో యువ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కర్ణాటకలో...
Read More...
దేశం  రాజకీయం 

2జీ స్కామ్ కలకలం, సీఎం సోదరికి షాక్, సీబీఐ పిటిషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, లోక్ సభ ఎన్నికల్లో ?

2జీ స్కామ్ కలకలం, సీఎం సోదరికి షాక్, సీబీఐ పిటిషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, లోక్ సభ ఎన్నికల్లో ?  2జీ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరుల విడుదలపై సీబీఐ దాఖలు చేసిన అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు అనుమతించింది. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయిన తరువాత ఏళ్ల క్రితం నాటి 2 జీ స్కామ్ కేసు మరోసారి తెరమీదకు రావడంతో తమిళనాడులో...
Read More...