గజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 24: గజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర కేశమైన భాస్కర్ ముదిరాజ్ రాజశేఖర్ , భూపతి నరేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను గుంటుకు శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, ,పిట్ల ఆంజనేయులు,చింతశ్రీను ,అకారం సత్తయ్య ఫిషరీస్ డైరెక్టర్ , రాగులరాజు జగదేవపూర్ అధ్యక్షుడు లతొ కలిసి ప్రారంభించడం జరిగింది, కేశమైన బాస్కర్ ఎండకాలంలొ ప్రజల దాహర్థి తీర్చడానికి మంచినీరు మినరల్ వాటర్ మరియు ప్రజల ఆరోగ్యానికి ఉపశమనం కలిగించుటకు రాగి జావ (వేడి వేడి అంబలి) వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది,కేశమైన బాస్కర్ టీం గజ్వేల్ మున్సిపాలిటీ లొగత 4 సంవత్సరాల నుంచి కూడ ప్రతిసంవత్సరం చలివేంద్రను ఎర్పాటు చేయడం అభినందనీయం. ఈకార్యక్రమంలో గుందడి విజయ్ ఆర్ కె శ్రీనివాస్ గడ్డంరాజ,ప్రశాంత్ జగన్ ,భాస్కర్,తలారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 18
Latest News
దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
08 May 2024 11:13:28
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
Comment List