వర్గం
అంతర్జాతీయ
అంతర్జాతీయ  రాజకీయం 

వైసీపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలి - కె కె రాజు

వైసీపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలి - కె కె రాజు ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్:02ఎన్నికలవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ అభిమానులు సమన్వయంతో ముందుకు సాగాలని వైసిపి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు  అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిధి వాసుదేవ్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్...
Read More...
అంతర్జాతీయ 

వై వి సుబ్బారెడ్డితో మోగిన ఎన్నికల భేరి

వై వి సుబ్బారెడ్డితో మోగిన ఎన్నికల భేరి ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 27 :దక్షిణంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార శంఖం ను  వై వి సుబ్బారెడ్డి  పూరించారు. ఆనవాయితీగా 35వ వార్డు పూర్ణ మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, రాజ్యసభ సభ్యుడు వై వి...
Read More...
అంతర్జాతీయ 

కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన కె.కె రాజు ..

కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన  కె.కె రాజు .. ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 20:  విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వార్డు జవహర్ లాల్ నగర్లో జవహర్ లాల్ నగర్ యువజన సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను సంఘం సభ్యులు, మహిళలుతో కలిసి వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె రాజు  బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఈమేరకు...
Read More...
అంతర్జాతీయ 

రెండు లక్షల రూపాయలతో స్వాతి డెంటల్ కేర్ వారి ఆధ్వర్యం లొ జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం

రెండు లక్షల రూపాయలతో స్వాతి డెంటల్ కేర్ వారి ఆధ్వర్యం లొ జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం  నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం మార్చి 20 :  బుధవారం జ్ఞానాపురం నందు  యర్ర్నీ మాంబా అమ్మవారి దేవస్థానం నందు భక్తులు అవసర నిమిత్తమై స్వాతి అడ్వాన్స్డ్ డెంటల్ మెడికల్ కేర్ వారి ధన సహాయంతో డాక్టర్ ఎస్ భరత్ డాక్టర్ స్వాతి కుమారి ఆర్థిక సహాయంతో సుమారు రెండు లక్షలు  విలువచేసే ప్యూర్...
Read More...
అంతర్జాతీయ 

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం..

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం.. ఐ ఎన్ బి టైమ్స్ గోల్లప్రోలు మార్చి 20: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం..చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు....
Read More...
అంతర్జాతీయ 

బిజెపి నూతన మండల అధ్యక్షున్ని సాయి రెడ్డి రాంరెడ్డిని సన్మానించిన చేబర్తి బిజెపి నాయకులు

బిజెపి నూతన మండల అధ్యక్షున్ని సాయి రెడ్డి రాంరెడ్డిని సన్మానించిన చేబర్తి బిజెపి నాయకులు       ఐ ఎన్ బి టైమ్స్ మార్కుక్ మర్చి 12:    సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సాయి రెడ్డి రాంరెడ్డిని చేబర్తి బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి   చేబర్తి బూత్ అధ్యక్షులు గంధ మల్ల చంద్రశేఖర్, కొంతం శ్రీనివాస్, కొండ బాలకృష్ణ,  బీజేపీ
Read More...
అంతర్జాతీయ 

పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఐ ఎన్ బి టైమ్స్ ఇంటర్నేషనల్ డెస్క్ ఇస్లామాబాద్ మార్చి 03:గత నెలలో జరిగిన వివాదాస్పద ఎన్నికల తర్వాత పాకిస్తాన్ శాసనసభ్యులు షెహబాజ్ షరీఫ్‌ను దేశ ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు.పాక్ ప్రధానిగా షెహబాబ్ వరుసగా రెండో సారి పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ పార్లమెంట్ లో షెహబాబ్ కు 201 మంది మద్దతు పలికారు. పిఎంఎల్-ఎన్, పిపిఏ...
Read More...
అంతర్జాతీయ  తెలంగాణ స్థానిక వార్తలు 

5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్

5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ ఐ ఎన్ బి టైమ్స్ రాజన్న జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 :పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది.అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి...
Read More...
అంతర్జాతీయ 

విక్టోరియా ఆసుపత్రిలో సోలార్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్

విక్టోరియా ఆసుపత్రిలో సోలార్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఐ ఎం బి న్యూస్ విశాఖపట్నం ఫిబ్రవరి 23 "విక్టోరియా(ఘోష) ఆసుపత్రిలోని విద్యుత్ అవసరాలను తీర్చే నిమిత్తం 80 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంటును జిల్లా కలెక్టర్ ఎ. మల్లిఖార్జున శుక్రవారం ప్రారంభించారు. సి.ఎస్.ఆర్. కింద ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా కంపెనీ ఈ ప్యానళ్లను సమకుర్చగా జిల్లా కలెక్టర్...
Read More...
అంతర్జాతీయ  రాజకీయం 

మాల్దీవులకు చైనా గూఢచారినౌక చేరకముందే.. శ్రీలంకకు భారత్ జలాంతర్గామి; స్పష్టమైన హెచ్చరిక!!

మాల్దీవులకు చైనా గూఢచారినౌక చేరకముందే.. శ్రీలంకకు భారత్ జలాంతర్గామి; స్పష్టమైన హెచ్చరిక!! భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు షాకింగ్ పోస్టులు చేసిన తర్వాత మాల్దీవులతో భారతదేశ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మాల్దీవులకు చెందిన బోట్లను భారత్ బలగాలు అడ్డుకున్నాయి అని ఆరోపణలు చేస్తూ ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని అధికారికంగా అభ్యర్థించిన తర్వాత మళ్లీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  భారత్...
Read More...
దేశం  అంతర్జాతీయ 

తైవాన్ దేశస్థుడికి ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్ ప్రకటించిన కేంద్రం..!!

తైవాన్ దేశస్థుడికి ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్ ప్రకటించిన కేంద్రం..!!  యావత్ దేశం నేడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. దీనికోసం దేశ రాజధాని ముస్తాబైంది. అన్ని చారిత్రాత్మక కట్టడాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మువ్వెన్నల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాల తనిఖీలను నిర్వహిస్తోన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును...
Read More...
అంతర్జాతీయ 

Maldives Vs Lakshadweep: భారత హైకమిషన‍ర్‍కు నోటీసులు జారీ చేసిన మాల్దీవ్స్..

Maldives Vs Lakshadweep: భారత హైకమిషన‍ర్‍కు నోటీసులు జారీ చేసిన మాల్దీవ్స్.. భారత్, మాల్దీవ్స్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈ వివాదం చెలరేగింది. ప్రధానిపై మాల్దీవుల మంత్రులపై వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయింది. ఇండియాలోని మాల్దీవ్ హైకమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. దీనికి ప్రతి స్పందనగా మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత...
Read More...