విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ యువ నాయకుని పై చర్యలు తీసుకోవాలి
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 18: మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాజేష్ సింగరేణి స్థలం కబ్జా చేసి ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారని వార్త కథనాలు రాయడంపై స్థానిక చట్టం దినపత్రిక రిపోర్టర్ దండు సదానందం పై యువ నాయకుడు రాజేష్ సోషల్ మీడియా వేదికగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఇటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ యువ నాయకుడు రాజేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు దండు సదానందం తెలిపారు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List