విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ యువ నాయకుని పై చర్యలు తీసుకోవాలి

విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు  కాంగ్రెస్ యువ నాయకుని పై చర్యలు తీసుకోవాలి

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 18: మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాజేష్ సింగరేణి స్థలం కబ్జా చేసి ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారని వార్త కథనాలు రాయడంపై స్థానిక చట్టం దినపత్రిక రిపోర్టర్ దండు సదానందం పై యువ నాయకుడు రాజేష్ సోషల్ మీడియా వేదికగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఇటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ యువ నాయకుడు రాజేష్ పై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు దండు సదానందం తెలిపారు.

Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..