తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

ఐ ఎన్ బి టైమ్స్ కొండపాక ఏప్రిల్ 23: గజ్వేల్ తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మెదక్ ఉమ్మడి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరితోపాటు కొండపాక గ్రామ సర్పంచ్ చిట్టి మాధురి కొండపాక మండలం వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొండపాక మండలం సీనియర్ నాయకులు సింగారం సాయి గౌడ్ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. డిసిసిబి సిటీ దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు కృషి చేస్తానని తెలియజేశాడు.

Tags:
Views: 65

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం