ఈసీ అలర్ట్ ... ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
On
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మే 03: ఈసీ అలర్ట్ ... ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం ఈ సి.. ఓటర్లకు కొన్ని సూచనలు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో ఓటు వేయడానికి వెళ్లండి. మధ్యాహ్న సమయంలో ఓటు వేయడానికి బయటకు వెళ్తే కూలింగ్ గ్లాసెస్ ఉపయోగించాలి. మహిళలు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వెళితే మంచిది. ఇంట్లోనే నీరు తాగి బయలుదేరాలని సూచించారు.
Tags:
Views: 3
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List