కన్యకా పరమేశ్వరి ఆలయలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి పూజలు
On
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 02: నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలోని కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆలయాన్ని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదాశీర్వాదం పొందారు. అనంతరం ఆర్యవైశ్య సమ్మేళనం లో మాట్లాడారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యాపార రంగానికి అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు మద్దీనేని స్వర్ణ కుమారీ, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నగర అధ్యక్షులు మహ్మద్ జావేద్, మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు కొప్పుల చంద్ర శేఖర్, ఆలయ నిర్వాహకులు మేళ్ళ చెర్వు వెంకటేశ్వర రావు, గోళ్ల భాస్కర్ రావు, బీసీసి. రావు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 8
Latest News
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
19 May 2024 18:38:25
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
Comment List