కామ్రేడ్లతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి భేటీ

కామ్రేడ్లతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి భేటీ

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 28: సీ పీ ఐ, సీ పీ ఎం బలపర్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ఆదివారం నగరంలోని సీ పీ ఎం జిల్లా కార్యాలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులందరినీ కలిసి కరచలనాలు చేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కల్యాణం వెoకటేశ్వ రావు తదితరులతో కలిసి సమావేశమయ్యారు. రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల సహకారం మరువలేనదని అన్నారు. తుమ్మల యుగేoధర్, కాంగ్రెస్ నగర కార్యదర్శి మహ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 16

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు: సీఎం రేవంత్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మే 15 : రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పా రు.ఇప్పటి వరకు రేషన్...
స్ట్రాంగ్ రూమ్ లకు ఇవిఎం యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి బృందం
నామ గెలుపు ఖాయం -- ఖమ్మం ఓటర్లు చైతన్యవంతులు...విజ్ఞులు
ఎవరూ ఊహించని మెజారిటీతో ఆర్ఆర్ఆర్ గెలువబోతున్నారు
మీ అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటా ! రామసహాయం రఘురాం రెడ్డి
మీ అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటా ! రామసహాయం రఘురాం రెడ్డి