టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరిక
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 16 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామచంద్రపురం తండా గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైసిపి పార్టీ , విధివిధానాలు, అభివృద్ధి,సంక్షేమ పథకాలు, పరిపాలన నచ్చటంతో, టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరారు, మాచర్ల లో ని వైసీపీ కార్యాలయం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా, అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా, వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.
Tags:
Views: 5
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List