టిడిపి పార్టీని విడి వైసీపీ పార్టీలోకి 20 కుటుంబాలు చేరిక
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలం ,లచ్చంబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి , జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు, నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బాగుంటుందని, టిడిపి పార్టీనీ వీడి వైసీపీలోకి చేరారు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల నియోజకవర్గం వై.యస్.ఆర్.సి.పి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
Tags:
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
07 May 2024 20:33:23
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం బ్యూరో మే 07 : అమ్మా.... అక్క... బాబూ.. తాతా... చెల్లి.... తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ "గుర్తుం"దా...! అదేనండి...
Comment List