విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ

విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ

 

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 14 :  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను  చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వైస్సార్సీపీ విశాఖ ఎంపీ  శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు, ఆదివారం ఉదయం రామ్ నగర్ 28 వ వార్డు వైసీపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎం వి వి సత్యన్నారాయనతో పాటు కార్యక్రమం లో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై  దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లో ఏమైనా ఉంటే తమ వాదన ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవలని భౌతిక దాడులు తగవని హితవు పలికారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. విజయవాడ లో నాలుగున్నర గంటలపాటు జరిగిన రోడ్ షో కు ప్రజలు బ్రహ్మరధం పట్టరాని దీనిని చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారన్నారు.

Tags:
Views: 18

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..