ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేసానుపల్లి టిడిపి జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు నాయకులు

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 20:  పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నాయకులు కార్యకర్తలు,రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు  నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న కూటమి నాయకులు కార్యకర్తలు,కార్యక్రమంలో పాల్గొన్న కేసానుపల్లి టిడిపి సీనియర్ నాయకులు నెల్లూరి రామకోటయ్య,జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నాగేశ్వరరావు,మాజీ ఎంపీటీసీ నెల్లూరి కోటయ్య,కోట సాయన్న, నెల్లూరి జానయ్య,కిట్టారావు,కోట కోటేశ్వరరావు,కాకర్ల మహేష్, గఫుర్,తోట వెంకటేష్,కాకర్ల బాను తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం