వైసిపి పార్టీ‌ ఊరేగింపు కార్యక్రమంలో క్రేన్ తగిలి టిడిపి కార్యకర్త మృతి

వైసిపి పార్టీ‌ ఊరేగింపు కార్యక్రమంలో క్రేన్ తగిలి టిడిపి కార్యకర్త మృతి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ఏప్రిల్ 15 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం లోని అంబేద్కర్ సెంటర్ లో ఆదివారం రాత్రి ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి  ఊరేగింపు కార్యక్రమంలో   క్రేన్ తగిలి టీడీపీ కార్యకర్త ఆలేటి సాలోమన్(46) అక్కడికక్కడే  మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి  జరిగిన సంఘటన తెలుసుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ..వైసీపీ ఊరేగింపు లో కూడా మా రక్త తిలకం కావలేమో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మృతుడి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. గతంలో కంభంపాడు  వద్ద నా కాన్వాయ్ లో ఒక వాహనం ఆటోను ఢీ కొని, ఒకరికి స్వల్పగాయాలు అయితే నాపైన ఎస్సి,ఎస్టీ,హత్యాయత్నం కేసులు పెట్టించారు.మీలా నీచ రాజకీయాలు చేయాలని మేము అనుకోము,మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని సాలోమన్ కుటుంబానికి అండగా ఉంటానని,అతని పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Tags:
Views: 86

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..