రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ఏప్రిల్ 13: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని పాపాయపాలెం క్రాస్ రోడ్డు దగ్గర రుక్మిణిపురం వెళ్లే రహదారి దారిలో సాయంత్రం 5:30 సమయంలో రెండు ద్విచక్ర ఢీ కొని శివ అనే వ్యక్తి పాపాయ పాలెం గ్రామానికి చెందిన వ్యక్తితీవ్రగాయాలయ్యాయి సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బెల్లంకొండ అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది గోపి పైలట్ బ్రహ్మ నాయుడు సహాయంతో తరలించారు.
Tags:
Views: 75
About The Author
Related Posts
Post Comment
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List