రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

 

ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ఏప్రిల్ 13:  పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని పాపాయపాలెం క్రాస్ రోడ్డు దగ్గర రుక్మిణిపురం వెళ్లే రహదారి దారిలో సాయంత్రం 5:30 సమయంలో రెండు ద్విచక్ర ఢీ కొని శివ అనే వ్యక్తి పాపాయ పాలెం గ్రామానికి చెందిన వ్యక్తితీవ్రగాయాలయ్యాయి సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బెల్లంకొండ అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది గోపి పైలట్ బ్రహ్మ నాయుడు సహాయంతో తరలించారు.

Tags:
Views: 75

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..