పలనాడు లో వైసీపీ కి బిగ్ షాక్

పలనాడు లో వైసీపీ కి బిగ్ షాక్

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 14:  పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సామాన్యుడు పేద కుటుంబం నుండి వచ్చి రాజకీయంలో ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే జంగా కృష్ణ మూర్తి అతి సన్నిహితుడైన గద్దెల వేదమని వైసిపి పార్టీలో చాలా చురుకైన నాయకుడుగా పనిచేసి మంచి పేరు సాధించుకున్నాడు కొన్ని కారణాలవల్ల ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి  వైసీపీ పార్టీని వీడిన టిడిపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  నరసరావుపేట పార్లమెంట్ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షులు గద్దెలవేదమని వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది
త్వరలో జంగా కృష్ణమూర్తి సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు పత్రికా విలేకరులకు తెలియజేశారు.  నాకు రాజకీయ గురువు జంగా కృష్ణమూర్తి అతని ప్రయాణం ఎలా ఉంటే నా జీవిత ప్రయాణం కూడా అలానే సాగుతూ ఉంటుందని రాజకీయంలో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన అన్నారు. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన వైసీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. 

Tags:
Views: 62

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..