పల్నాడు జిల్లా దాచేపల్లి ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాసు మహేష్ రెడ్డి
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 14: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలోని నాగిరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్వర్ రెడ్డి, లాంకో లాంటి మీ బందువుల కంపెనీలు 50 వేల కోట్ల రూ" బ్యాంకులకు రూణలు ఎగ్గొడితే అది నీకు అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా డబ్బు అందిస్తే ప్రజలను సోమరిపోతులను చేసినట్టు ఏలా అవుతుందా చంద్రబాబు అన్న కాసు మహేష్ రెడ్డి కరోనా కారణంగా '2' స"రాలు పాలన కొనసాగించడం కుదరలేదు. తెలుగుదేశం పార్టీ 40 సం" రాలో చేయలేనటువంటి అభివృద్ధినికేవలం 36 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా చేసి చూపించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చితే మీ బిడ్డకు ఓటు వేసి గెలిపించాలన కాసు ప్రజలను కోరారు.
Tags:
Views: 13
About The Author
Related Posts
Post Comment
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List