రామకృష్ణారెడ్డికి బ్రహ్మ రథం పట్టిన కోలగుట్ల గ్రామవాసులు
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ఏప్రిల్ 14: మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం మరియు అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.
Tags:
Views: 3
About The Author
Related Posts
Post Comment
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List