దక్షిణ వైసీపీలోకి టిడిపి జనసేన శ్రేణులు...:*

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి*

దక్షిణ వైసీపీలోకి టిడిపి జనసేన శ్రేణులు...:*

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10 :  జీవీఎంసీ 35 వ వార్డు నుండి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో టిడిపి జనసేన పార్టీ శ్రేణులు వైసీపీలో చేరారు. ఆ వార్డు వైసిపి అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నూనె మిల్లు ఆటో స్టాండ్ సంఘం, టిడిపి, జన సేన సభ్యులకు కండువా కప్పి వాసుపల్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి భరోసా ఇచ్చారు. దక్షిణంలో ప్రతిపక్షాలు ఫ్యాన్స్ స్పీడుకు చెదిరిపోయేలా అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్ కి వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గెలిపించుకోవాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో  అలుపన బుజ్జి, చిల్లా సీతారెడ్డి, లాలం రాము, బాడిత సురేష్, అలుపన సూర్యనారాయణ, నెల్లి రమణ, అలుపన దసరా, దుంప రమణ, నాయన రాము, అలుపన జగన్నాథం, నెల్లి కన్నబాబు, రాజన అప్పారావు, నిద్ర బింగ రాము, రాజన నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 15

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..