తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ఏప్రిల్ 13: బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామం ఎన్నికల ప్రచారంలో దూసుకు వస్తున్న భాష్యం ప్రవీణ్ గారి సతీమణి లావణ్య గారు గత ప్రభుత్వము ఐదేళ్ల పరిపాలనలో మహిళలకు జరిగిన దాడుల గురించి వివరిస్తూ అనంతరం పెద్దకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారిని అత్యంత మెజారిటీతో ప్రజల అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి భాష్యం ప్రవీణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు మరియు పార్టీ కార్యకర్తలు జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ముఖ్య అతిథులు తదితరులు అందరూ పాల్గొన్నారు.
Tags:
Views: 35
About The Author
Related Posts
Post Comment
Latest News
అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
01 May 2024 18:48:00
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
Comment List