భీమిలి,తగరపువలస ప్రెస్ క్లబ్స్ జర్నలిస్టులకు స్వీట్స్ పంపిణీ 

భీమిలి,తగరపువలస ప్రెస్ క్లబ్స్ జర్నలిస్టులకు స్వీట్స్ పంపిణీ 

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 10 : సమాజానికి నిలువెత్తు అద్దం జర్నలిస్టులేనని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు.బుధవారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  భీమిలి,తగరపువలస ప్రెస్ క్లబ్స్ జర్నలిస్టులకు ఉగాది సంబరాలను  నిర్వహించి సభ్యులకు  మిఠాయిలు అందజేసారు..ఈ సందర్భంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, అసోసియేషన్ ఆశయ ఫలాలను అందరికి అందివ్వడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు.. గత ఆరేళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు..  నిబద్ధత క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు..తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.. భవిష్యత్ లో జర్నలిస్టులకు ఎటువంటి కష్టం వచ్చినా అసోసియేషన్ పరమైన సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో తగరపువలస,భీమిలి ప్రెస్ క్లబ్స్ సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:
Views: 24

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 01: శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా...
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..
మతతత్వ బిజెపి అహంకార బిఆర్ఎస్ లను ఓడించండి
మేడే స్ఫూర్తితో ఫాసిస్టు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం