టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ - అమలు ముహూర్తం ఖరారు..
By kalyani
On
బళ్లారిలో అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న 4 ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో షేర్ చేసింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిపిన నిందితుడిని పట్టుకోవడంలో ప్రజల సహకారం కోసం ఒక ఫోటో విడుదల చేయబడింది. ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, 080- 29510900, 8904241100 లేదా [email protected]కు ఇమెయిల్ చేయాలని ఎన్ఐఏ అధికారులు మనవి చేశారు.
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
08 May 2024 11:13:28
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
Comment List