ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు జిత్వానీ.. వారిపై ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు జిత్వానీ.. వారిపై ఫిర్యాదు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 13:వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ముంబయి సినీ నటి కాదంబరీ జిత్వానీ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పలువురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని సీఐ చంద్రశేఖర్‌కు అందజేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్లు లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ తనను మానసికంగా వేధించారని ఆమె ఆరోపించారు.ఆయనతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విద్యాసాగర్ సహా ఐపీఎస్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జిత్వానీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ