టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 13:వైసీపీ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, తదితరులు పార్టీలో చేరారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List