వర్గం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ 

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...

చదువు ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Read More...
ఆంధ్రప్రదేశ్ 

డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం

డ్రగ్స్ వద్దు బ్రో ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి 17: దాచేపల్లి పోలీసులు నడికుడి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు గురించి ప్రజలకు వివరించడంతో పాటు, వాటి దూరంగా ఉంచాలని...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 16 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలో పొట్టి శ్రీరాములుగారి 124 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెచ్చ వరలక్ష్మణరావు మాట్లాడుతూ భాషా ప్రతిపత్తితో తెలుగు రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు విడిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ

ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 16 :మాచర్లపట్టణంలోని మున్సిపల్ కూడలి నందు నూతనంగా నిర్మించిన వడ్డెర్ల ఆత్మగౌరవం వడ్డెర ఓబన్న విగ్రాహావిష్కరణ కార్యక్రమం ఆదివారం హట్టహాసంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!

5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..! ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 16 :13వ శతాబ్దంలో చాపకూడు సిద్ధాంతంతో కుల రహిత పాలనకు ఆనాడే మంత్రి బ్రహ్మనాయుడు శ్రీకారం చుట్టారని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం గురజాల నియోజకవర్గంలోని  గామలపాడు గ్రామంలో  కొలువుదీరిన గురజాల రాజ్యం శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా

శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా ఐ ఎన్ బి టైమ్స్ పలనాడు ప్రతినిధి గురుజాల నియోజకవర్గం మార్చి 16:పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలo, గామాలపాడు గ్రామంలోని నాయకురాలు నాగమ్మ ప్రాంగణము నందు విశ్వధర్మ పరిరక్షణ వేదిక - సాధుపరివార్ సంయుక్త ఆధ్వర్యంలో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణ మూర్తి గారి...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...

కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం... ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి మార్చి 06:పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరముల లోపు పిల్లలకి పోలియో చుక్కలు మరియు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. వారంలో ప్రతి బుధవారం మరియు శనివారం రోజులలో తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి  గాయాలైన ఘటన కారంపూడి మండలం,  నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను  నరమలపాడు శివారులో..  అమరావతి నుండి ఇసుక లోడుతో...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిపిన శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం

జాతీయ భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిపిన శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:54వ జాతీయ భద్రతా వారోత్సవాలను కారంపూడి శివారులో ఉన్న  శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ  ప్లాంట్ ఇంచార్జ్  రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ ప్రమాధాలను నివారించడానికి భద్రతను అనుసరించాలన్నారు.భద్రత, ఆరోగ్యం ,పర్యావరణ, పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

గోదావరి నీటిపై చంద్రబాబు – రేవంత్ రెడ్డి వివాదం

గోదావరి నీటిపై చంద్రబాబు – రేవంత్ రెడ్డి వివాదం ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి 5:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  గోదావరి నీటిని బనకచర్ల (కర్నూలు జిల్లాలో)కి తీసుకెళ్లడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించగా, దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యల మార్పిడి కేవలం రెండు ముఖ్యమంత్రుల మధ్య...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన పలనాడు జనసేన కటికం అంకారావు

జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన పలనాడు జనసేన కటికం అంకారావు ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి :5  పవన్ కళ్యాణ్ ను ను విమర్శించే స్థాయి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి లేదని గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటికం అంకారావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన...
Read More...
ఆంధ్రప్రదేశ్ 

దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 04:పల్నాడు జిల్లా, దుర్గి మండల,దేశాన్ని  పోటీలలో విజయాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం దుర్గి మండల కేంద్రంలోని ఏఈఎల్ సి చర్చిలో పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ జాతీయస్థాయిలో బ్రాంజ్ మెడల్ సాధించిన ఇంజమూరి శ్యామును ఘనంగా...
Read More...