సిఎం చంద్రబాబు చొరవతో మిర్చి రైతులకు ఊరట : రొండి ఆంజినేయులు

సిఎం చంద్రబాబు చొరవతో మిర్చి రైతులకు ఊరట : రొండి ఆంజినేయులు

ఐఎన్ బి టైమ్స్, ఫిబ్రవరి 23, వెల్దుర్తి మండలం:మిర్చి రైతులకు న్యాయం చేయడమే, తమ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం లోని అందరితోనూ చర్చించారు. క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశారు. గుంటూరు స్పైస్ పార్కులో సదుపాయాల కల్పన, మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు, ధర ప్రకటనలో పారదర్శకతకు చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారని వెల్దుర్తి మండల యూనిట్ ఇన్చార్జ్ రొండి ఆంజినేయులు తెలియజేశారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...