శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం అమ్మవారి హుండీ ఆదాయం 15,52,027రూ.లు

శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం అమ్మవారి హుండీ ఆదాయం 15,52,027రూ.లు

ఐఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 24: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం దుర్గిమండల పరిధిలోని అడిగోప్పల గ్రామంలో వేంచేసియున్న  శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి హూండీ కానుకలను దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శ్రీయుత యాగంటి వెంకటేశ్వర్లు వారి అధ్యక్షతన లెక్కించగా రూ.లు 15,52,027/-ఆదాయము వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి పి.సైదమ్మ బాయి తెలిపారు. 45 రోజుల పాటు భక్తులు అమ్మవారిని దర్శించుకొని కానుకలు, మొక్కుబడులు హూండీల్లో సమర్పించుకున్నారు. సోమవారం ఆలయ ముఖమండపంలో పర్యవేక్షణాధికారిగా పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి సిహెచ్. శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో హూండీల లెక్కింపు చేపట్టారు. హుండీ లెక్కింపులో బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది,  భక్తులు, పాల్గొన్నారు.

Tags:
Views: 21

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...