పట్లవీడు సచివాలయం లో సర్వర్ రాక ఇబ్బంది పడుతున్న రైతులు

పట్లవీడు సచివాలయం లో సర్వర్ రాక ఇబ్బంది పడుతున్న రైతులు

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఫిబ్రవరి: 24పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని పట్లవీడు గ్రామంలోని సచివాలయం లో యునిక్ ఐడినెంబర్ నమోదు, ఈకెవైసీ కై సర్వర్ రాక గత కొన్ని రోజులుగా సొంత పొలం ఉన్న యర్రబాలెం, పట్లవీడు, శివలింగాపురం, ముటుకూరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10గం.ల నుండి సాయంత్రం వరకు 5 లేదా 10మంది లోపే సర్వర్ రావటం తో మిగతా వాళ్ళు నిరాశ తో వెనుతిరిగి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...