నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఇంజమూరి శ్యాంకు అభినందనలు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 21 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ఆంధ్రప్రదేశ్ గర్వించే క్షణం! పారా జాతీయ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర. చెన్నైలో జరుగుతున్న 23వ పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రదర్శనతో మొదటి రోజే పథకం ఖాతా తెరిచింది. దుర్గి గ్రామానికి చెందిన ఇంజమూరి శ్యామ్ పురుషుల T-44 కేటగిరిలో జరిగిన హై జంప్ లో ఇంజమురి శ్యామ్ మెరుపు వేగంతో బ్రోనజ్ మెడల్ కైవసం చేసుకొని అందరి మన్ననలు పొందాడు. అతని విజయంతో ఆంధ్రప్రదేశ్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగింది. ఈసందర్భంగా దుర్గి గ్రామానికి చెందిన కందుకూరి రమేష్, ఇంజమూరి సంజయ్, రాయపాటి కోటేశ్వర రావు రాయపాటి రాము, సురేష్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List