దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి
By M.Suresh
On

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 04:
పల్నాడు జిల్లా, దుర్గి మండల,
దేశాన్ని పోటీలలో విజయాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం దుర్గి మండల కేంద్రంలోని ఏఈఎల్ సి చర్చిలో పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ జాతీయస్థాయిలో బ్రాంజ్ మెడల్ సాధించిన ఇంజమూరి శ్యామును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో పల్నాడు ప్రాంత ప్రతిష్టను శ్యామ్ ఇనుమడింప చేశారని కొనియాడారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News

24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List