దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 04:
పల్నాడు జిల్లా, దుర్గి మండల,
దేశాన్ని  పోటీలలో విజయాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం దుర్గి మండల కేంద్రంలోని ఏఈఎల్ సి చర్చిలో పారా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ జాతీయస్థాయిలో బ్రాంజ్ మెడల్ సాధించిన ఇంజమూరి శ్యామును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో పల్నాడు ప్రాంత ప్రతిష్టను శ్యామ్ ఇనుమడింప చేశారని కొనియాడారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...