దుర్గి,ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం,

దుర్గి,ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం,

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 3:పలనాడు జిల్లా,
 ఆంధ్రప్రదేశ్  దుర్గి ఆదర్శ పాఠ శాలకు చెందిన 7గురు విద్యా ర్థులు  ఎన్ఎంఎంఎస్ లో అర్హ త సాధించారని ప్రిన్సిపాల్ పి బాలస్వామి సోమవారం ఓ ప్ర కటన లో తెలిపారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024-2025 సంవత్సరానికి గానుఎన్ఎంఎంఎస్ లో జిల్లా& రాష్ట్రస్థాయిలో ఆవిద్యార్థులు ముందంజలో ఉన్నారని ప్రిన్సి పాల్ తెలిపారు. ఒకే పాఠశాల నుండి ఏడుగురు విద్యార్థులు అమరలీల పవన్ కుమార్, దుర్గేంపూడి జైదీప్,జాడా వెంకటపవన్,కొదమగుండ్ల నాగశేషాంక్,మకరబోయినఓం అశోక్ గ గన్,చిత్తూలూరి నాగజ్యోతి, బట్టు షారోను లు జాతీయ ప్రతిభ స్కాలర్షిప్ కు ఎంపిక కావడం చాలా గొప్పవిషయమని, వారి ప్రతిభా ప్రభంజనంనకు నాంధి పలికారని ఆయన పే ర్కొన్నారు.ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 12 వేల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందనున్నదన్నారు.ఈవిజయాన్ని పాఠశాలకు అందించి న విద్యార్థులను,లెక్కలమాస్టర్ విజయ్ కుమార్ ను ప్రిన్సిపాల్ బాలస్వామి,ఉపాధ్యాయబృం దంప్రత్యేకంగాఅభినందించారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...