అడిగొప్పల లో  లెదర్ పార్క్ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న నరసరావుపేట ఎంపీ

లావు శ్రీకృష్ణదేవరాయలుకి ధన్యవాదములు-పేరు పోగు రామయ్య

అడిగొప్పల లో  లెదర్ పార్క్ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న నరసరావుపేట ఎంపీ

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 13:పల్నాడు జిల్లా, దుర్గి మండలం ,పల్నాడు జిల్లా ఎమ్మార్పీఎస్  కన్వీనర్ పేరుపోగు రామయ్య మాట్లాడుతూ గతంలో అప్పటి  ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు పల్నాడు ప్రాంతంలో దళితుల అభివృద్ధి చెందాలని లెదర్ పార్క్ దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలో నిర్మాణం చేపట్టి ఎంతోమందికి శిక్షణ ఇచ్చి నిరుద్యోగ భృతి కల్పించే క్రమంలో  టిడిపిప్రభుత్వం మారటం వల్ల అడిగొప్పల లెదర్ పార్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఘోరంగా తయారి అయింది ఈ మధ్యకాలంలో లెదర్ పార్కు చైర్మన్ పిల్లి మాణిక్యరావు కు లెదర్ పార్క్ విషయం తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో మన నరసరావుపేట ఎంపీ  చోరవ తీసుకొని లెదర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీజీ భరత్  లెదర్ ఇండస్ట్రీస్ జిఎం తో మాట్లాడటం హర్షించదగ్గ విషయం కనుక ప్రభుత్వం త్వరగా పల్నాడు ప్రాంతమైన  అడిగొప్పుల దగ్గర లెదర్ పార్కును పున: ప్రారంభించాలని ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా మాదిగ యువకులు కోరుకుంటూ అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు

Tags:
Views: 2

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...