వర్గం
రాజకీయం
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

గోదావరి నీటిపై చంద్రబాబు – రేవంత్ రెడ్డి వివాదం

గోదావరి నీటిపై చంద్రబాబు – రేవంత్ రెడ్డి వివాదం ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి 5:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  గోదావరి నీటిని బనకచర్ల (కర్నూలు జిల్లాలో)కి తీసుకెళ్లడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించగా, దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యల మార్పిడి కేవలం రెండు ముఖ్యమంత్రుల మధ్య...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన పలనాడు జనసేన కటికం అంకారావు

జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన పలనాడు జనసేన కటికం అంకారావు ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి :5  పవన్ కళ్యాణ్ ను ను విమర్శించే స్థాయి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి లేదని గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటికం అంకారావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

మతిభ్రమించి మాట్లాడుతున్న జగన్ : జూలకంటి బ్రహ్మానందరెడ్డి

మతిభ్రమించి మాట్లాడుతున్న జగన్ : జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 20 : జగన్మోహన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నట్లు ఉందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. గురువారం రెంటచింతల మండల పరిధిలోని సత్రశాలలో మండల పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ రెండుసార్లు యాత్రలు చేశారని మొదటి యాత్ర జైలులో...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

జగన్ తీరుని వైసీపీ నేతలే అసహించుకుంటున్నారు. జనసేన కటకం అంకారావు

జగన్ తీరుని వైసీపీ నేతలే అసహించుకుంటున్నారు. జనసేన కటకం అంకారావు ఐ ఎన్ బి  టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం ఫిబ్రవరి 18: వైసీపీ నేరస్థుల మూలాఖత్ యాత్రలకు శ్రీకారం చుట్టిన జగన్రానున్న రోజుల్లో వైసీపీ అక్రమార్కులతో జైళ్లు నిండనున్నాయనీ అన్నారు జనసేన పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు.జగనివైసీపీనేతలేఅసహించుకుంటున్నారుఅధికారులను బట్టలూడతీస్తామనటం  పైసాచికత్వం ప్రజలే వైసీపీని 11 పీలికలు గా చేశారువైసీపీ నేతలు అధికారం...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

బీజేపీ గెలుపు  దుర్గిలో సంబరాలు..!!

బీజేపీ గెలుపు  దుర్గిలో సంబరాలు..!! ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 08:పల్నాడు జిల్లా, దుర్గి మండలం,ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తయింది. ఎన్నికల ఫలితాలలో భాగంగా బిజెపి అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్బంగా మండలకేంద్రమైన దుర్గిలో బిజెపి నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మన దేశ ప్రధాని...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ప్రజల నిధులు దుర్వినియోగం చేస్తున్నారు : గుండాల సైదులు

ప్రజల నిధులు దుర్వినియోగం చేస్తున్నారు : గుండాల సైదులు ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 07 :మాచర్ల  పట్టణంలో పట్టణ ప్రజల ఆరోగ్యం రీత్యా 14వ వార్షిక బడ్జెట్ కోటి రూపాయలు సమ్మర్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయుటకు మంజూరు కాగా 97 లక్షల  మొత్తాన్ని ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాకుండా నిధులు దుర్వినియోగం చేసి నారు ఫీల్డ్...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఎమ్మెల్సీ ఎన్నికల నుండి ఎందుకు పారిపోయారు.. మీరు ఆరోపిస్తున్నట్లు ఈవీఎం ఎన్నికలు కాదు

ఎమ్మెల్సీ ఎన్నికల నుండి ఎందుకు పారిపోయారు.. మీరు ఆరోపిస్తున్నట్లు ఈవీఎం ఎన్నికలు కాదు ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 07 :రాష్ట్రంలో జరగబోతున్న శాసనమండలి ఎన్నికల బరి నుండి వైసీపీ ఎందుకు తప్పుతుందో సమాధానం చెప్పాలని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలో ని నెహ్రు నగర్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

పరిటాల రవి చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి నేతలు

పరిటాల రవి చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి నేతలు ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జనవరి 25 :స్వర్గీయ పరిటాల రవి తెలుగుదేశం పార్టీ లో చేసిన  సేవలు మరువలేనివి అని  కొండపల్లి. చిన్న అప్పారావు, చిరుమామిళ్ల . శ్రీనివాసరావు  అన్నారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోని సత్రం సెంటర్ లో  స్వర్గీయ పరిటాల రవి 20వ వర్ధంతి సందర్భంగా  శుక్రవారం...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

హైవే రహదారి పనులను పరిశీలించిన : ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి

హైవే రహదారి పనులను పరిశీలించిన : ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జనవరి 24 :మాచర్ల నుండి శ్రీశైలం రహదారిలో ఆటోనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి హైవే నిర్మాణ పనులను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం పరిశీలించారు. హైవే నిర్మాణ పనులను నాణ్యతలో రాజీ లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణదారులకు సూచించారు. మాచర్ల...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

ఘనంగా నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు.

ఘనంగా నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు. ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల జనవరి 23:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు గురువారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రెంటచింతలలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు నారా లోకేశ్ 42వ  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీశ్రేణులు ఈ సందర్భంగా భారీ కేక్‌...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

సత్తెనపల్లి నియోజకవర్గ నూతన వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జిగా ప్రమాణ స్వీకారం : గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి

సత్తెనపల్లి నియోజకవర్గ నూతన వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జిగా ప్రమాణ స్వీకారం : గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి జనవరి 20 :సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు ఇకనుండి డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి నిర్వహిస్తారని, కలిసికట్టుగా పనిచేయాలని సుధీర్ ను కార్యకర్తలకు పరిచయం చేసిన మాజీ మంత్రి అంబటి దగ్గరుండి మరి ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి మరియు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి...
Read More...
ఆంధ్రప్రదేశ్  రాజకీయం 

తప్పుడు ఆరోపణలతో రోడ్డు ఎక్కితే రోడ్డుమీద నిలేస్తాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి

తప్పుడు ఆరోపణలతో రోడ్డు ఎక్కితే రోడ్డుమీద నిలేస్తాం  : జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి జనవరి 18 :ఆరు నెలల తమ కాలంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదాన్ని నిలబెడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కి ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ద్వారా 11500 కోట్లు  సాధించుకున్నామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో...
Read More...