నేడు దుర్గి మండలంలోని విద్యుత్ అంతరాయం

నేడు దుర్గి మండలంలోని విద్యుత్ అంతరాయం

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 07:పల్నాడు జిల్లా,దుర్గి మండల  పరిధి లోని విద్యుత్తు  వినియోగదారులకు APCPDCL వారి ముఖ్య గమనిక.ఈ నెల రెండవ శనివారం అనగా  *దుర్గి మండల పరిదిలోని* /33/11 KV సబ్ స్టేషన్ల నందు మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయు చున్నారు. అదే సమయంలో LT లైన్ లు HT లైన్లు మరియు అన్ని 33/11KV సబ్ స్టేషన్ల నందు,  విద్యుత్ మరమ్మత్తులు నిర్వహించబడును. కావున రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.  రైతులకు ఇచ్చే 3Phase కరెంట్ శనివారం  తెల్లవారు ఝామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఇవ్వబడును.కావునవినియోగదారులుసహకరించవలసినదిగాకోరట మైనది.A. శ్రీశైలంఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ఏ పీ సిపిడిసిఎల్
దుర్గి.

Tags:
Views: 2

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...