ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి - యం పి పి సునీత సాయి శంకర్

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి - యం పి పి సునీత సాయి శంకర్

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 22:పల్నాడు జిల్లా దుర్గి మండల పరిషత్ కార్యాలయం నందుశనివారంనాడు మండల పరిషత్ అధ్యక్షులు అధ్యక్షతన సమావేశం నిర్వహించడంజరిగింది. ఈ సమావేశంలో ఫారం పాండ్ మరియు పంట సంజీవిని పథకం క్రింద ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 మంది రైతులను గుర్తించాలి. మండల యం పి పి ఏచూరి సునీత సాయి శంకర్ తేలియజేశారు . ఈ కార్యక్రమంలో యం పి పి ఏచూరి సునీత సాయి శంకర్ , మండల పరిషత్ అభివృద్ధిఅధికారి , అగ్రికల్చర్ మరియు ఆర్టికల్చర్ అసిస్టెంట్లు మరియు ఉపాధి హామీపథకంఫీల్డ్అసిస్టెంట్లుపాల్గొన్నారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...