ముటుకూరు లోని గోపయ్య స్వామి వారి కల్యాణ మహోత్సవం.

ముటుకూరు లోని గోపయ్య స్వామి వారి కల్యాణ మహోత్సవం.

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 11:  పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామం నందు వెంచేసియున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు, వేదపండితులు స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలతో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి తీర్థ ప్రసాదాలను  సమర్పించారు. ఆలయ ధర్మకర్త కుటుంబ సపరివార సమేతంగా వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లింగా బ్రహ్మయ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...