డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం

డ్రగ్స్ వద్దు బ్రో

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి 17: దాచేపల్లి పోలీసులు నడికుడి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు గురించి ప్రజలకు వివరించడంతో పాటు, వాటి దూరంగా ఉంచాలని సూచనలు ఇవ్వటం జరిగిందిఈ కార్యక్రమంలో దాచేపల్లి సీఐ భాస్కర్, ఎస్ ఐ . పాపారావు మరియు సౌందర్ రాజన్ పాల్గొని, ప్రజలను డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, యువత భవిష్యత్తును రక్షించుకోవాలని కోరారు.దాచేపల్లి పోలీసులు డ్రగ్-రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి, భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే, Eagle Teams మరియు 1972 టోల్ ఫ్రీ నెంబర్ గురించిన వివరాలను ప్రజలకు తెలియజేశారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...