పల్నాడు జిల్లాలో గోమాతల అరణ్యరోధన
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ పలనాడు ప్రతినిధి ఫిబ్రవరి 14:పల్నాడు జిల్లా దాచేపల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు గోమాత మృతదేహంతో గో సంరక్షకుని నిరసనప్రస్తుతం వేసవికాలం సమీపిస్తున్న సమయంలో గోవులు వేడికి తాళలేక కనీస వసతులు లేక మృత్యువాత పడుతూ ఉండడంతో ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ తక్షణమే స్పందించి గోవులకు ఇచ్చిన స్థలాన్ని గోవులకు కేటాయించకపోతే ఎమ్మార్వో ఆఫీస్ లోనే గోవులను కట్టేస్తానని పిచ్చయ్య తెలియజేశారు
బైట్ - పసుపులేటి పిచ్చయ్య గో సంరక్షకుడు
Tags:
Views: 21
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List