రహదారికి పరిష్కారం చూపండి అధికారులకు కాలనీవాసుల వినతి

రహదారికి పరిష్కారం చూపండి అధికారులకు కాలనీవాసుల వినతి

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 01: పల్నాడు జిల్లా, దుర్గిమండల కేంద్రమైన ఇందిరమ్మ కాలనీలో సుమారు 500
కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలోకి వచ్చే రహదారి మొత్తం ఆక్రమణకు గురిఅవుతున్నదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లానా ఫలితం లేకుండా పోతోంది అని స్థానిక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారు.  ఈ యొక్క సమస్య పరిష్కరించవలసిందిగా స్పందన కారిక్రమంలో జిల్లా కలెక్టర్ వారికి అర్జీ పెట్టినప్పటికీ పట్టించుకునవారులేరని తెలిపారు. గతంలోకూడా ఈ కాలనీ యొక్క ప్రదాన రహదారి మళ్లీ ఇప్పుడు ప్రభుత్వ రహదారిని ఆక్రమించి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాలనీ వాసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు.

Tags:
Views: 43

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...