సెల్ఫీ ఫోటో పంపించి సచివాలయ ఉద్యోగి...అయ్యా. నన్ను క్షమించండి

సెల్ఫీ ఫోటో పంపించి సచివాలయ ఉద్యోగి...అయ్యా. నన్ను క్షమించండి

 ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మార్చి 4:పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి సచివాలయం -3 వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసాద్ గత 3 రోజుల క్రితం ఒకటవ తేదీన వృద్ధులు ,వికలాంగులు వితంతువులకి పంపిణీ చేయవలసిన 11 లక్షల 12500 రూపాయల పెన్షన్  డబ్బులతో పారాయడు. దీనితో దాచేపల్లి కమిషనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు  తాజాగా వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పును ఒప్పుకున్నాడు ఆన్లైన్ బెట్టింగులు చేసి డబ్బులు పోగొట్టుకొని  మోసపోయానని  తాను చేసిన తప్పుకు రెండు రోజులుగా తమ భార్య పిల్లలు ఏమీ తినలేదని వాపోయాడు  తనకు ఒక నెల రోజులు గడువు ఇస్తే తన తల్లిదండ్రులను అడిగి  తిరిగి నగదును చెల్లిస్తానని మరల ఇటువంటి తప్పు పురావతం కాకుండా చూసుకుంటానని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డామని  జిల్లా కలెక్టర్ దాచేపల్లి కమిషనర్ వారు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు

Tags:
Views: 24

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...