ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 17:ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభాపక్ష నేతగా అతిశీని ఎంపిక చేశామని ఎల్జీకి వివరించారు. వారం రోజుల్లో అతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ రోజు సీఎం పదవికి రిజైన్ చేశారు.
Tags:
Views: 0
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List