రామకృష్ణ నగర్ వరద బాధితులకు బెహరా పరామర్శ
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 11:గోపాల్ పట్నం 91 వ వార్డు లక్ష్మీ నగర్ స్కూల్ శిబిరంలో ఉన్న రామకృష్ణ నగర్ వరద బాధితులను వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు బెహరా భాస్కర రావు పరామర్శించారు. రామకృష్ణ నగర్ లో కొండ చరియలు విరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి అధికారులకు సమస్యను తెలియజేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా వరద బాధితులకు బెహరా భాస్కర రావు మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో 91 వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92 వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, కాళ్ళ రాజు, బండి దుర్గేష్, తెలుకుల రమేష్, వెంకట్, అనంత్, యు రాజు, శంకర్ సి ఓ ఝాన్సీ, ఆర్ పి లు సత్య కళ, నూకరత్నం, జగదీశ్వరి, సత్య భార్గవి, జ్యోతి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Tags:
Views: 59
About The Author
Related Posts
Post Comment
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List