ఏచూరి సీతారాం మృతి పట్ల మంత్రి లోకేశ్ సంతాపం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 12:సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందన్నారు. ‘ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నా.. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి’ అంటూ ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
Tags:
Views: 1
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List