రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేస్తున్నారు: KTR
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 12:MLA కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని KTR ఖండించారు. ‘పట్టపగలే MLAపై హత్యాయత్నమా? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ను గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా? పార్టీ ఫిరాయించిన MLAలపై న్యాయపరంగా పోరాడుతున్నందుకే కౌశిక్ను టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా CM చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని మండిపడ్డారు.
Tags:
Views: 0
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List