ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంత జిల్లా కుర్రోడికి చోటు
By kalyani
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 09:ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన ఏ.వినయ్ కుమార్కు చోటు దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకూ బెంగళూరు వేదికగా జరిగే టోర్నీలో ప్రాతినిథ్యం వహించనున్నాడు. వినయ్ కుమార్ రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్, విజయ్ హజారే ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.
Tags:
Views: 3
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List