ఆంధ్రా క్రికెట్‌ జట్టులో అనంత జిల్లా కుర్రోడికి చోటు

ఆంధ్రా క్రికెట్‌ జట్టులో అనంత జిల్లా కుర్రోడికి చోటు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 09:ఆంధ్రా క్రికెట్ జట్టులో అనంతపురం రూరల్‌ మండలం కురుగుంటకు చెందిన ఏ.వినయ్‌ కుమార్‌కు చోటు దక్కింది. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకూ బెంగళూరు వేదికగా జరిగే టోర్నీలో ప్రాతినిథ్యం వహించనున్నాడు. వినయ్‌ కుమార్‌ రెండేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌‌, విజయ్‌ హజారే ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.

Tags:
Views: 3

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ