సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 12:రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి అపార నష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం గురువారం సచివాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని గుర్తించి ఉదారంగా సాయం చేయాలని సీఎం కోరారు.
Tags:
Views: 0
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List