నిమజ్జనం కోసం స్థలం పరిశీలన
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 12:హసన్ పర్తి వరంగల్ ఈ రోజు హసన్ పర్తి ఈ నెల 16 వ తేదిన వినాయక నిమజ్జనం సందర్బంగా హసన్ పర్తి మండల కేంద్రం లోని హసన్ పర్తి పెద్ద చెరువు ను పరిశీలంచడం, తగు చర్యలు, ఆ యా విభాగాల వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో హసన్ పర్తి ఎమ్మార్వో చల్లా ప్రసాద్ గారు, హసన్ పర్తి సి ఐ చేరాలు మరియు ఎస్ ఐ లు... డి.దేవేందర్, రవి, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఫాజిల్, విద్యుత్ ఏఈ, సానిటరీ ఇన్స్పెక్టర్ భాష నాయక్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 3
Latest News
వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
21 Sep 2024 06:27:22
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
Comment List